Bhimalapuram co in
బమ్మెర పోతన
ఈయన 1450న జన్మించిరి. ఈయన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. 1510న మరణించిరి.
ఈయన రచించిన గ్రంధములు :: వీరభద్ర విజయము, భోగినీ దండకము, శ్రీమదాంధ్రభాగవతం, నారాయణ శతకము
దిగుమతికి లభ్యమగు రచనలు .
- గజేంద్ర మోక్షము * హెచ్టీఎంఎల్ :: సంక్షిప్త రూపము
- రుక్మిణీ కల్యాణము * హెచ్టీఎంఎల్ :: సంక్షిప్త రూపము
- వీరభద్ర విజయము*హెచ్టీఎంఎల్ :: సంక్షిప్త రూపము